కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాల్వ లో వైసీపి-టీడీపీ వర్గీయులు మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లు, కొడవళ్ళతో పరస్పరం డాడులకు దిగారు. పాత కక్షల కారణంగా గ్రామ వాలంటీర్, అతని బంధువులపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. వైసీపీ కి చెందిన వాలంటీర్ తాళ్ళపల్లె రాకేష్, అతని పెదనాన్న జ్ఞానముత్తుపై టీడీపీ వర్గీయులు వేట కొడవళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో రాకేష్ చేతికి, జ్ఞానముత్తు తలకి బలమైన గాయలయ్యాయి. జ్ఞానముత్తు పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన వారంతా అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైసీపీ-టీడీపీ వర్గీయులు మధ్య ఘర్షణ.. ఒకరి పరిస్థితి విషమం
- ఆంధ్రప్రదేశ్
- October 28, 2019
లేటెస్ట్
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
- Good Health : షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఇలా చేయండి..
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు