ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం తప్పా.. ఏమీ చేతకాదు

ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం తప్పా.. ఏమీ చేతకాదు

ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం తప్పా కేంద్రానికి ఏమీ చేతకాదన్నారు కాంగ్రెస్ ఎంపీ అదిర్ రంజన్ చౌదరీ. ప్రపంచం మొత్తం పెగసస్ ఇష్యూ గురించి మాట్లాడుతుంటే.....కేంద్రం మాత్రం చర్చ జరక్కుండా చేసి తప్పించుకుందన్నారు. OBC బిల్లు మినహా మిగతావన్నీ చర్చ లేకుండానే ప్రభుత్వం ఆమోదించుకుందన్నారు. నిమిషాల్లోనే బిల్లులు పాస్ చేసుకుని, ప్రతిపక్షాల స్పీచులు ప్రసారం చేయకుండా కేంద్రం మరో రికార్డు సృష్టించిందన్నారు. ప్రతిపక్షాలదే తప్పని చూపించే స్కెచ్ లో భాగంగానే సమావేశాల్ని సడెన్ గా నిరవధిక వాయిదా వేశారన్నారు అధిర్ రంజన్ చౌదరి.