పోలవరం ప్రాజెక్టులో అవినీతి పేరుతో వైఎస్ జగన్ సర్కారు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టిందని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పోలవరంలో అవినీతి జరిగిందని గత రెండేళ్ల నుంచి చెబుతున్న జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. అవినీతి బూచి చూపి పనులు ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. అవినీతిని నిరూపించాకే రివర్స్ టెండరింగ్ కు వెళ్లుంటే బాగుండేదన్నారు. కన్నా ఆధ్వర్యంలోని ఏపీ బీజేపీ నేతల బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. పనులు, నాణ్యతా ప్రమాణాలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. పోలవరం త్వరగా పూర్తి కావడమే తమ లక్ష్యమని చెప్పారు. టీడీపీ సర్కారు పోలవరం ప్రాజెక్టును టూరిస్ట్ ప్లేస్ లా, డబ్బులిచ్చే ఏటీఎంలా చూసిందన్నారు.
అవినీతి పేరుతో కావాల్సినోళ్లకు కాంట్రాక్టులు
- ఆంధ్రప్రదేశ్
- October 12, 2019
లేటెస్ట్
- చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల
- గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
- Baak Movie: తమన్నా, రాశి ఖన్నాల బాక్ వెనక్కి వెళ్ళింది..దిల్ రాజు మూవీ కూడా!
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- చెరువుల ఆక్రమణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..
- ఎండలతో పాటు కరెంట్ బిల్లు పెరుగుతుందా... అయితే ఇలా తగ్గించుకోండి..
- CSK vs LSG : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న లక్నో
- ఏమైందీ : రత్నం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..క్షమాపణలు చెప్పిన విశాల్..కారణం ఏంటంటే.?
- ఫస్ట్ ఓపెన్ AI ఎంప్లాయిగా ప్రజ్ఞా మిశ్రా..ఎవరీ ప్రజ్ఞా మిశ్రా ?
- నువ్వా..నేనా..దేనికైనా సై.. కడియంకు తాటికొండ సవాల్
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- దావత్ అంటే తాగుడేనా .. తాగితినే దోస్తువురా