దేశంలో లక్షా 30 వేలు దాటిన కరోనా మరణాలు

దేశంలో లక్షా 30 వేలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. గత కొన్ని రోజులుగా 50 వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 30,548 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 88,45,127 కు చేరాయి. నిన్న మరో 435 మంది చనిపోవడంతో కోవిడ్ మరణాలు 1,30,070కి చేరాయి. నిన్న మరో 43,851 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య దేశంలో 82,49,579 కు చేరింది. ఇంకా 4,65,478 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

 

పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

రూపాయికే క్వార్టర్ మందు