దేశంలో 65 లక్షలు దాటిన కేసులు .. రికవరీ 55 లక్షలు

దేశంలో 65 లక్షలు దాటిన కేసులు .. రికవరీ 55 లక్షలు

దేశంలో కరోనా  వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 75,829 కేసులు నమోదవ్వగా 940 మంది చనిపోయారు. వీటితో కలిపి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65,49,374 కు చేరగా..మరణాల సంఖ్య 1,01,782 కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 82,260 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు దేశంలో 55,09,967 మంది డిశ్చార్జ్ అయ్యారు.ఇంకా 9,37,625 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.11,42,131 శాంపిల్స్ టెస్టు చేశారు. దీంతో అక్టోబర్ 3 నాటికి దేశ వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య 7,89,92,534కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

ఈఎమ్ఐలు, లోన్లు, క్రెడిట్ కార్డులకు చక్ర వడ్డీ మాఫీ

మాస్కులు లేవు​.. దూరం లేదు.. జాగ్రత్తలు లేకుండానే ఆస్తుల సర్వే

తెలంగాణలో మరో 1,949 కరోనా కేసులు.. 10 మంది మృతి