జగిత్యాల జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. మల్యాల మండలం తాటిపెళ్లి గురుకుల స్కూల్ లో తొమ్మిది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్ లో ఓ ప్రైవేటు స్కూల్ లో ఏడో తరగతి విద్యార్థికి కరోనా సోకింది. దీంతో కరోనా వచ్చిన విద్యార్థుల తరగతులు బంద్ పెట్టారు స్కూల్ నిర్వాహకులు. మిగతా తరగతులను నిర్వహిస్తున్నారు. ఒకే స్కూల్ లో 9మంది పిల్లలకు కరోనా రావడంపై.. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే తరగతి గదులను ఎప్పటికప్పుడు సానిటైజ్ చేస్తున్నామని చెబుతున్నారు స్కూల్ నిర్వాహకులు. మిగతా విద్యార్థులకు కరోనా టెస్టులు చేస్తున్నారు.
జగిత్యాల గురుకుల స్కూల్ లో 9 మంది విద్యార్థులకు కరోనా
- తెలంగాణం
- December 3, 2021
లేటెస్ట్
- నేను హోం మంత్రి అయితే..బీఆర్ఎస్ నేతలంతా జైలుకే : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
- ఇయ్యాల సెకండ్ ఫేజ్.. 89 స్థానాలకు పోలింగ్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో జీవితఖైదు సెక్షన్లు
- సన్ రైజర్స్ ఓటమి..నాలుగు విజయాల తర్వాత ఓటమి
- నేడు వడగాలులు.. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు
- అవసరమైతే కేసీఆర్నూ పిలుస్తం : పినాకి చంద్రఘోష్
- సీఎం రేవంత్-రిజర్వేషన్లు | కేసీఆర్-కాళేశ్వరం విచారణ | మోడీ వర్సెస్ రాహుల్ ఎన్నికల ప్రచారం| V6 తీన్మార్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!