
క్రైమ్
మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
కిడ్నాపర్ అరెస్టు.. తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత హైదరాబాద్: చిన్నారిని చాక్లెట్ తో మచ్చిక చేసుకుని.. ఆపై కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిన కిడ్నాపర్
Read Moreదృష్టి మళ్లించి చోరీ.. క్షణాల్లో పరార్.. ఇరానీ గ్యాంగ్ గుట్టు రట్టు
హైదరాబాద్: జంట నగరాల పరిధిలో అమాయక జనం దృష్టి మళ్లించి చోరీ చేసి క్షణాల్లో పరారయ్యే ఇరానీ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు. గత
Read Moreఏం కష్టమొచ్చిందో.. పెళ్లయిన ఆర్నెళ్లకే నవ వధువు మృతి
వరంగల్ అర్బన్ జిల్లా: ఏం కష్టమొచ్చిందో గాని.. పెళ్లయిన ఆర్నెళ్లకే నవ వధువు మృతి చెందింది. భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామానికి చెందిన నవ వధువు కారట్
Read Moreకాలువలో పడ్డ బస్సు.. 45కి చేరిన మృతుల సంఖ్య
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 45 కి చేరింది. ఈ ఘటనలో గల
Read Moreపోలీస్టేషన్కు కూత వేటు దూరంలో ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం
హైదరాబాద్: నెరేడ్ మెట్ క్రాస్ రోడ్డులో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం చోరీకి గుర్తు తెలియని దుండగులు విఫలయత్నం చేశారు. ఏటీఎం మిషిన్ ను పగులగొట్టేందు
Read Moreహాస్పిటల్ కు తీసుకెళ్తానని చెప్పి.. అడవిలో భార్యపై ఘాతుకం
మహబూబాబాద్ జిల్లా : జిల్లాలోని బయ్యారం మండలం నామాలపాడులో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్యను కత్తితో పొడిచి, గొంతునులిమి చంపాడు. వివరా
Read Moreకోళ్ల పెంట లారీని ఆపి చెక్ చేస్తే ఏం కనిపించాయంటే..
9 వేల 6 వందల మద్యం బాటిళ్లు.. పశ్చిమ గోదావరి జిల్లా: మద్యం స్మగ్లర్లు రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతూనే ఉన్నారు. పోలీసులు దాడులు చేసి ఎన్నిసార్లు
Read Moreదొంగల బీభత్సం.. కాపు కాసి హెడ్మాస్టర్ కుటుంబంపై దాడి
వికారాబాద్ జిల్లా హుమ్నాబాద్లో దొంగలు బీభత్సం సృష్టించారు. కుటుంబ సమేతంగా కారులో వెళుతున్న ఓ హెడ్ మాస్టర్ పై దాడి చేసి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు.
Read Moreకిడ్నాప్ చేస్తున్నారంటూ భర్తకు ఫోన్.. విచారణ చేపట్టిన పోలీసులు
మెదక్ జిల్లా: నర్సాపూర్ లో తల్లి, కుమారుడు కిడ్నాప్ అయ్యారనే వార్త కలకలం రేపుతోంది . పట్టణానికి చెందిన మసత్(30) అనే మహిళ తన కొడుకుతో కలసి ఆస్పత్
Read Moreపెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనని యువజంట ఆత్మహత్య
రైలు పట్టాలపై పడి ఉన్న యువతీ యువకుల మృతదేహాలు హత్యలా..? లేక ఆత్మహత్యా..? ప్రకాశం జిల్లా: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఆనవాళ్లు కనిపిస
Read Moreవైసీపీ కార్పొరేటర్ దారుణ హత్య
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. కాకినాడలోని 9వ వార్డు కార్పొరేటర్, వైసీపీ నేత కంపరా రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలు
Read Moreవివాహేతర సంబంధం.. భర్తను హత్య చేసిన భార్య
యూపీ: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ మహిళ కట్టుకున్న భర్తనే హత్య చేసింది. భర్త నిద్రిస్తుండగా ప్రియుడితో కలిసి హత్యకు పాల్పడింది. ఈ ఘట
Read Moreచోరీ చేసేందుకు సీసీ కెమెరా పగులగొట్టి పని కానిస్తుంటే…
సంగారెడ్డి జిల్లా: బ్యాంకులో చోరీకి ప్రయత్నించిన దొంగలు సైరన్ మోగితే కనుక్కోలేకపోయారు. సీసీ కెమెరాను ధ్వంసం చేస్తుంటే వచ్చిన సౌండ్ అనుకుని పొరపడి తమ చ
Read More