క్రైమ్
మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య
భద్రాచలం, వెలుగు: మంత్రాల నెపంతో ఓ వృద్ధుడిని హత్య చేశారు. ఈ ఘటన భద్రాచలం మన్యంలోని దుమ్ముగూడెం మండలం కె.మారేడుబాక గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ
Read Moreఅత్యాచారం చేసి చంపి.. సెప్టిక్ ట్యాంకులో పడేసిన్రు
పర్వతగిరి, వెలుగు: మహిళపై అత్యాచారం చేసి చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోని సెప్టిక్ ట్యాంకులో పడేసిన ఘటన వరంగల్రూరల్ జిల్లా పర్వతగిరి మండలం అన్న
Read Moreనమ్మి వెంట వెళితే.. బంధించి అత్యాచారం
కోచి: నమ్మి వెంట వెళితే.. బంధించి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరికైనా చెబితే సన్నిహితంగా తీసిన ఫోటోలు బయటపెడతానంటూ బెదిరించాడు. అంతేకాదు ఆమె దగ్గర అంది
Read Moreవేరే వ్యక్తితో ఉంటూ..కొడుకుని కొట్టి చంపిన తల్లి
జీడిమెట్లలో దారుణం జరిగింది. కన్న కుమారుడిని కొట్టి చంపింది ఓ తల్లి. భర్తను కాదని బాలుడితో పాటు కొన్ని రోజులుగా భగత్ సింగ్ నగర్లో &nbs
Read Moreభార్యని తిట్టాడని... తండ్రిని చంపిన కొడుకు
కూకట్పల్లి, వెలుగు: అకారణంగా తన భార్యని తిట్టాడనే కోపంతో ఒక యువకుడు కన్న తండ్రినే కొట్టి చంపాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరి
Read Moreయువకుడిని కొట్టి చంపిన వారిని కఠినంగా శిక్షించాలి
హైదరాబాద్: ఓల్డ్ సిటీలో యువకుడిని కొట్టి చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మృతుడి కుటుంబ సభ్యులు. శనివారం అర్ధరాత్రి డబిర్ పుర స్ట్రీట్
Read Moreఓల్డ్ సిటీ స్ట్రీట్ ఫైట్ లో గాయపడ్డ యువకుడు మృతి
హైదరాబాద్ : నిన్న ఓల్డ్ సిటీలోని డబీర్ పురాలో జరిగిన స్ట్రీట్ ఫైట్ లో తీవ్రంగా గాయపడిన అద్నాన్ అనే యువకుడు ఇవాళ చనిపోయాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చ
Read Moreఏటీఎంలో 6 లక్షలు చోరీ.. మరో ఏటీఎం దగ్గర దొరికాడు
ఏటీఎం పగలకొట్టి 6.50 లక్షలు ఎత్తుకెళ్లిండు మరో ఏటీఎంలో చోరీ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు హైదరాబాద్లోని నల్లగండ్లలో ఘటన శేరిలింగంపల్ల
Read Moreశంషాబాద్ లో పట్టుబడిన డ్రగ్స్ విలువ 78 కోట్లు
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇవాళ ఉదయం పట్టుపడిన హెరాయిన్ విలువ 78 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు ప్రకటించారు. ఉగాండా, జింబాబ్వేల నుంచి వచ్చిన
Read Moreప్రేమించిన యువతి కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్
బీరు బాటిల్ తో తలపై మోదుకుంటూ బెదిరింపులు వికారాబాద్: ఇంస్టాగ్రామ్ లో ప్రేమించిన యువతి కోసం ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశాడు. బీర్
Read Moreబైకర్ను అడ్డగించి గొంతుకోసి చంపిన దుండగులు
ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని పట్టపగలు గొంతు కోసి హత్య చేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ
Read Moreహెల్మెట్ ఉన్నా తల పగిలి వ్యక్తి మృతి
ఆర్టీసీ బస్ కింద పడి ఓ వ్యక్తి చనిపోయిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నందిగామ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ ఆదివారం ఉదయం 10.3
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. దోహ నుండి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికురాలి దగ్గర 8 కేజీల హెరాయిన్ స్వాధీనం చ
Read More












