క్రైమ్
రాజేంద్రనగర్ లో MIM నేత దారుణ హత్య
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ ఆదివారం రాత్రి దారుణ హత్య జరిగింది. స్థానిక ఎంఐఎం నేత మహమ్మద్ ఖలీల్ ను ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడి
Read Moreచికెన్ వడ్డించలేదని ధాబాకు నిప్పంటించిన మందుబాబులు
చికెన్ వడ్డించలేదన్న కారణంగా కోపంతో ధాబా కు నిప్పంటించారు ఇద్దరు మందుబాబులు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిందీ సంఘట
Read Moreపెన్షన్ డబ్బులు కనిపించట్లేదని వృద్ధుడి ఆత్మహత్య
చిగురుమామిడి, వెలుగు: పెన్షన్ డబ్బులు కనిపించట్లేదని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని కొండా పూర్ గ్రామానికి చెందిన మహంకాళి రాజయ్య(70) సూసైడ్ చేస
Read Moreజల్లికట్టులో అపశృతి.. భవనం కూలి ముగ్గురు మృతి
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జల్లికట్టు ఆట చూడటానికి భారీగా పచ్చిన ప్రజలు పాడు బడ్డ భవనం పై ఎక్కడంతో ఒక్కసారిగా భవనం కుప్పకూ
Read Moreప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. నుజ్జునుజ్జయిన కారు
విజయనగరంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కలెక్టరేట్ జంక్షన్ సర్కిల్ వద్ద అదుపుతప్పి ఓ కారు ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు పూర్తిగా
Read Moreమద్యం మత్తులో కన్నతల్లిని పొడిచి చంపాడు
హైదరాబాద్ : మద్యం మత్తులో కన్నతల్లినే పొడిచి చంపాడు కొడుకు. ఈ దారుణ సంఘటన ఎస్ఆర్ నగర్ పరిధిలోని.. బల్కంపేటలో జరిగింది.కర్ణాటకకు చెందిన 57 ఏళ్ల సంగీత
Read MoreL B నగర్ లో 650 కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఎల్బీ నగర్ దగ్గర లారీలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను SOT పోలీసులు
Read Moreతప్పించుకోవచ్చు.. ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉంది
భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేయొద్దని కౌంటరు దాఖలు చేశారు పోలీసులు. ఆమెపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం ఏ మాత్రం లేదన్న పోలీసులు.. సాక్ష్యాలు సేకర
Read Moreఅబ్బాయితో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయిలాగా చాటింగ్
హైదరాబాద్ : గిఫ్ట్ పేరుతో ఫ్రాడ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ ముఠా సభ్యులు ఢిల్లీ నుంచి రాకెట్ నడిపిస్తున్నారు. సోష
Read Moreఈజీగా డబ్బులు సంపాదించేందుకు హాస్టళ్లలో చోరీ
హైదరాబాద్ : కూకట్ పల్లి పరిసరాల్లోని హాస్టళ్ళలోకి చొరబడి ల్యాప్టాప్ చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. దొంగను తూర్పుగోదావరి జిల్లా,
Read Moreతల్లిదండ్రులు మందలించారని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
కామారెడ్డి: జిల్లాలోని దేవునిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించారని నీలం రాహుల్ (18) అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకు
Read Moreఅత్యాచారం చేయబోయిన వ్యక్తిని గొంతు కోసి చంపిన యువతి
తమిళనాడు: తనపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని చంపి తనను తాను రక్షించుకొంది ఓ యువతి. తనను తాను కాపాడుకొనే ప్రయత్నంలో కత్తితో ఆ ఉన్మాది
Read Moreదారుణం.. మైనర్ బాలికపై మూడేళ్లుగా అత్యాచారం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై మూడు సంవత్సరాలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ కామాంధుడిని పోలీసులు
Read More












