రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కడతేర్చాడో కసాయి భర్త. భార్యతో గొడవపడి.. గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఉన్మాద ఘటన కందుకూరు మండలం దాసర్లపల్లిలో జరిగింది. గ్రామంలో మహేందర్, సారమ్మ (30) దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరి మద్య కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా వీరిద్దరూ గొడవపడ్డారు. అనంతరం తీవ్ర ఆగ్రహానికి లోనైన మహేందర్.. భార్యను గొడ్డలితో నరికి చంపాడు. స్థానికుల ఫిర్యాదుతో కందుకూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సారమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. మహేందర్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు.
కుటుంబ కలహాలతో భార్యను నరికి చంపిన భర్త
- క్రైమ్
- April 25, 2021
లేటెస్ట్
- జనంలోకి పవన్ కళ్యాణ్ - ఈ నెల 30నుండి వారాహి విజయభేరి
- కేసీఆర్ చేసిన తప్పుల వల్లే పార్టీకి ఈ దుస్థితి : పటోళ్ల కార్తీక్ రెడ్డి
- బీహార్ లోక్సభ ఎన్నికల్లో.. AIMIM 16 మంది అభ్యర్థులు
- Summer Special : కుండ నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయ్.. ఎందుకో తెలుసా..!
- కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి...
- Women Health : బ్రకోలి తింటున్నారా.. మహిళలకు క్యాన్సర్లు రాకుండా సాయం చేస్తుంది
- ప్రధాని మోదీతో బిల్గేట్స్ భేటీ.. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్పై చర్చ
- Tillu Square OTT: టిల్లు స్క్వేర్ OTT పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
- Good Health : రోజూ కప్పు బ్రౌన్ రైస్ తినండి.. షుగర్ రాదు, ఉబ్బసం తగ్గుతుంది..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- Premalu Record Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన ప్రేమలు.. టాప్ స్టార్స్ సైతం ఔట్
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- హైదరాబాద్లో కల్తీ మందులు స్వాధీనం
- ఫోన్ పే, గూగుల్ పేUPI ఇంటర్నేషనల్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..గైడ్ లైన్స్ ఇవిగో