రైతులకు కష్టాలు తప్పటం లేదు. దేశవ్యాప్తంగా కూరగాయల రేట్లు భారీగా పెరిగిన అన్నదాతలకు మాత్రం నష్టాలే వస్తున్నాయి. రీసెంట్ గా కురిసిన వర్షాలను తట్టుకొని నిలబడిన కూరగాయల రైతులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. అస్సాంలో కొత్త రోగం పంటలను పూర్తి స్థాయిలో దెబ్బతీస్తున్నాయి. చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతింటుందని అంటున్నారు రైతులు. దీంతో టమాట, క్యాబేజీ రైతులు పెద్ద స్థాయిలో నష్టపోతున్నారు. పైకి టమాటాలు మంచిగా కనిపించినా...లోపల మాత్రం పూర్తిగా కరాబవుతుందని చెబుతున్నారు రైతులు. ఒక్కో రైతు ఐదు లక్షలకు పైగే నష్టపోయినట్లు తెలిపారు.
రేట్లు పెరిగినా.. అన్నదాతలకు మాత్రం నష్టాలే
- దేశం
- December 28, 2021
లేటెస్ట్
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
- Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
- ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి
- పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై దాడి
- ఖమ్మం ఆర్టీసీకి రూ.7.63 కోట్ల ఆదాయం : సీహెచ్ వెంకన్న
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం