న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. ఐదు రోజులుగా వైరస్ భాధితుల సంఖ్య మూడు లక్షల లోపు నమోదు అవుతోంది. ఇదే టైంలో వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రికార్డ్ స్థాయిలో పెరుగుతోంది. 24 గంటల్లో దేశంలో కొత్తగా 2 లక్షల 59 వేల 591 మందికి వైరస్ సోకింది. కొత్తగా 3 లక్షల 57 వేల 295 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే కరోనా మరణాలు మాత్రం తగ్గటం లేదు. 24 గంటల్లో 4 వేల 209 మంది వైరస్ తో చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు 2 లక్షల 91 వేల 331 మంది మృతి చెందారు. 30 లక్షల 27 వేల 925 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అటు ఇప్పటి వరకు 19 కోట్ల 18 లక్షల 79 వేల 503 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
- దేశం
- May 21, 2021
లేటెస్ట్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
- ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య
- Sundeep Kishan SK30: ధమాఖా డైరెక్టర్తో సందీప్ కిషన్ కొత్త సినిమా ప్రారంభం
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే