అమర జవాన్లకు నివాళులర్పించిన రాజ్ నాథ్ సింగ్

అమర జవాన్లకు నివాళులర్పించిన రాజ్ నాథ్ సింగ్

రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించారు. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. రక్షణశాఖ మంత్రి వెంట ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్ వార్ మెమోరియల్ వెళ్లారు. ఇవాళే రాజ్ నాథ్ సింగ్… రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.