
ప్రొ కబడ్డీ లీగ్ ముంబై లెగ్ ప్రారంభానికి హాజరైన విరాట్ కోహ్లీ ..టీమిండియా క్రికెటర్లతో తన కబడ్డీ టీమ్ను సరదాగా ప్రకటించాడు. ఈ జట్టులో తనని తాను సెలెక్ట్ చేసుకోని కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోనీకి మాత్రం ప్లేసిచ్చాడు. కబడ్డీ చాలా టఫ్ గేమని, ఆడాలంటే ఫిట్ నెస్ తోపాటు అథ్లెటిసమ్
కావాలని అందుకే ధోనీతో పాటు జడేజా, బుమ్రా, ఉమేశ్ , రిషబ్ పంత్ , రాహుల్ ను ఎంపిక చేస్తున్నానని తెలిపాడు.
Virat Kohli picks MS Dhoni, Rishabh Pant in kabaddi team of India cricketers – Sports News @tee_peters27
?? https://t.co/Vj7l34jO9b— Terrance Peters ???? (@tee_peters27) July 28, 2019