తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని నిత్యం లక్షల మందికి పైగా దర్శించుకుంటారు. అయితే రాజకీయాలతో ముడిపడి ఉన్న ప్రజాప్రతినిధుల రికమండేషన్ లెటర్లను స్వీకరించవద్దని ఎన్నికల సంఘం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి TTD ఆలయాధికారులకు లెటర్ పంపింది. సిఫారసు లేఖలను అనుమతించక పోవడంతో అదనంగా నిత్యం పది వేల మందికిపైగా సామాన్యులకు తిరుమల శ్రీవారి దర్శనం లభిస్తోంది. TTD ధర్మకర్తల మండలిలోని రాజకీయాలతో సంబంధం లేని నలుగురికి తప్ప ఇతరుల రికమండేషన్ లెటర్లకు టిక్కెట్లు జారీ చేయవద్దనే ఆదేశాలు అందాయి. రద్దీ ఎక్కువగా ఉండే వేసవి సెలవుల్లో తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు వరంగా మారింది.
సిఫారసు లేఖలను స్వీకరించవద్దు: EC
- ఆంధ్రప్రదేశ్
- May 21, 2019
లేటెస్ట్
- Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష
- కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి
- యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి మూడు గంటలు
- జేపీ నడ్డాపై కాంగ్రెస్ ఫిర్యాదు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్
- పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి
- పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
- మండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి
- కేసీఆర్ బీజేపీతో కుమ్మకైండు : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు