నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ కు ప్రసవం చేశారు వైద్య సిబ్బంది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కు చెందిన గర్భిణిని డెలివరీ కోసం భైంసా ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. గర్భిణికి కరోనా టెస్టు చేస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో డాక్టర్ పద్మావతి ఆధ్వర్యంలో పీపీఈ కిట్ ధరించి డెలివరీ చేశారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు. డెలివరి సమయంలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
భైంసా ఏరియా ఆస్పత్రిలో కరోనా పేషెంట్కు డెలివరీ
- తెలంగాణం
- January 22, 2022
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ