పీహెచ్​సీని తనిఖీ చేసిన హెల్త్​ డైరెక్టర్ రవీందర్​నాయక్​

పీహెచ్​సీని తనిఖీ చేసిన హెల్త్​ డైరెక్టర్ రవీందర్​నాయక్​

కూసుమంచి, వెలుగు :  కూసుమంచి మండల కేంద్రంలోని పీహెచ్​సీని రాష్ట్ర హెల్త్​​ డైరెక్టర్​డాక్టర్ ​రవీందర్​నాయక్​ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన పలు రికార్డులను, ఆసుపత్రి లోని ల్యాబ్, ఆపరేషన్​థియేటర్, ఇతర గదులను పరిశీలించి శుభ్రత పాటించాలని సూచించారు.

ఎంసీహెచ్​ ఇండికేటర్స్, అన్ని నేషనల్​ ప్రోగ్రామ్స్​ను ఇంప్రూవ్​ చేయడానికి పలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో మాలతి, డాక్టర్​ కిషోర్, సీహెచ్​వో ఎండీ వలీవుద్దీన్​ పాల్గొన్నారు.