
హైదరాబాద్, వెలుగు: ఆటల్లో గాయాలైన క్రీడాకారులు త్వరగా కోలుకునేందుకు ఇపియాన్ సెంటర్ఫర్పెయిన్రిలీఫ్అండ్బియాండ్లో ఉత్తమ చికిత్స అందిస్తున్నట్టు సంస్థ ఫౌండర్ అండ్డైరెక్టర్ఆఫ్ఇపియాన్ అండ్చీఫ్ఆఫ్ పెయిన్మెడిసిన్ డాక్టర్ సుధీర్ దారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థ అందించే రీ జనరేటివ్థెరపీ ద్వారా స్పోర్ట్స్ ఇంజూరీస్నుంచి రక్షించుకోచ్చని, దీంతో చాలా తక్కువ టైంలోనే మళ్లీ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు.
సౌత్ఇండియాలోనే మల్టీ డిసిప్లినరీ మెడిసిన్ అందిస్తున్న మొదటి సంస్థ ఇపియాన్అని అన్నారు. మోకాళ్ల నొప్పులకు 20వేల పీఆర్పీ ప్రొసీజర్స్ను అందించినట్టు తెలిపారు. అత్యాధునిక పరికరాలతో చికిత్సను అందిస్తున్నామన్నారు. తనతో పాటు కో ఫౌండర్డాక్టర్మినల్చంద్ర దీనికోసం పని చేస్తున్నారని తెలిపారు.
Also Rard: ఉద్యోగాలకు ప్రత్యేకం.. జర్నలిజం, రచన, నాటకం, సంగీత రంగాలకు పులిట్జర్ ప్రైజ్
మోకాళ్ల నొప్పులు, స్పోర్ట్స్ఇంజూరీస్, ఏసీఎల్అండ్మనిస్కస్ఇంజూరీస్, షోల్డర్ రొటేటర్కఫ్ఇంజూరీస్, యాంకిల్ఇంజూరీస్, స్పైన్ఇంజూరీస్ వాటికి రీ జనరేటివ్ థెరపీ ద్వా రా చికిత్సలు ఉంటాయి. సుధీర్దారా, మినల్ చంద్రతో పాటు ఫిజియో థెరపిస్ట్స్నేహ తివారీ, న్యూట్రిషియనిస్ట్ శ్రీలతా, ఫిజియోసిస్ట్ఉన్నతి, ట్రెయినర్దీపక్సింగ్ తమ సేవలను అందిస్తున్నారు.