హైదరాబాద్,వెలుగు:మద్యంతాగి వాహనాలు నడపడం అత్యంత ప్రాణాంతకమని డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు. తాగిన మత్తులో డ్రైవింగ్ చేయడంతో తమతో పాటు ఎదుటి వారి ప్రాణాలకు కూడా నష్టం చేస్తున్నారన్నారు. డియాజియో సంస్థ అందించిన 50 బ్రీత్ ఎనలైజర్లను డీజీపీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్లు దేశంలోనే నంబర్.1గా నిలిచారన్నారు. సామాజిక బాధ్యతగా డియాజియో అందించిన పరికరాలు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉంతో ఉపయోగపడతాయన్నారు. బాధ్యతతో వాహనాలు నడపడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చని అదనపు డీజీపీ(రోడ్ సేఫ్టీ) మహేశ్ భగవత్ అన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని కట్టడి చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్లు స్పష్టమైన ప్రణాళికతో పని చేస్తున్నారని అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్ ప్రాణాంతకం : డీజీపీ రవిగుప్తా
- హైదరాబాద్
- February 29, 2024
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు