రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని రాళ్లగూడ వద్ద ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి పట్టుబడిన 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు 8 వాహనాలను సీజ్ చేశారు. మరోవైపు మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ ..8 మంది అరెస్ట్
- హైదరాబాద్
- April 21, 2019
లేటెస్ట్
- వంశీకృష్ణకే మాదిగల మద్దతు
- థానోస్ టెక్నాలజీ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభం
- పేమెంట్ అగ్రిగేటర్గా పేయూకు పర్మిషన్
- పంత్ పటాకా..టైటాన్స్ను మళ్లీ ఓడించిన ఢిల్లీ
- ప్రజల సంపద పంచుతామని నేను అనలే : రాహుల్ గాంధీ
- వరుసగా నాలుగు రోజుల ర్యాలీ .. రూ. 8.48 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపాదన
- కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు మృతి
- ఆన్లైన్లో కొత్త కస్టమర్లను తీసుకోవద్దు .. కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్
- మావాడి ఫలితాలొచ్చాయి.. మా ఆయన పరీక్షలకు ప్రిపేర్ అయితుండు..!
- వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉంది
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు