2019 ఎంసెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు అధికారులు. పరీక్ష సమయానికి 2 గంటల ముందే సెంటర్స్ కు చేరుకోవాలని సూచించారు. మే 3, 4, 6 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగానికి ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్ విద్యార్థులకు 8,9 తేదీల్లో పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 3గంటల నుంచి 6 గంటల పరీక్షలు నిర్వహిస్తారు. ఎప్పటిలాగానే నిమిషం నిబంధనను పక్కాగా అమలు చేస్తామంటున్నారు ఎంసెట్ కన్వీనర్ యాదయ్య.
2019 EAMCET పరీక్ష: 2 గంటల ముందే సెంటర్స్ కు…
- తెలంగాణం
- April 15, 2019
లేటెస్ట్
- సీఎం యోగీకి.. 100 బుల్డోజర్లతో స్వాగతం
- ప్రశాంతంగా ముగిసిన .. రెండో విడత ఎన్నికల పోలింగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ఫేస్ బుక్ షేర్లు 10 శాతం పడిపోయాయి..ఎందుకో తెలుసా?
- నన్ను చంపేందుకు కుట్ర.. గాలి జనార్దన్ రెడ్డిపై ఫిర్యాదు.. జేడీ లక్ష్మీనారాయణ
- 100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు
- హరీశ్ రావు కొత్త పార్టీ పెడ్తడు : రఘునందన్ రావు
- గడ్డం వంశీకృష్ణకు సీపీఐ మద్దతిస్తుంది : చాడ వెంకటరెడ్డి
- T20 World Cup 2024: యువీకి అరుదైన గౌరవం.. టీ20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక
- బెల్లంపల్లికి మెడికల్ కాలేజీ తెస్త : గడ్డం వంశీకృష్ణ
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- డీజీపీ కంప్లైంట్ తో.. సింగపూర్ ఎయిర్ లైన్స్ కు లక్ష జరిమానా
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు