మాజీ మంత్రి ఈటల రాజేందర్ ‘ప్రజా దీవెన యాత్ర’ పేరుతో తలపెట్టిన పాదయాత్ర ప్రారంభమైంది. ఇందుకోసం ఆయన హుజురాబాద్ నుంచి ఈ ఉదయమే బత్తివాని పల్లెకు చేరారు. హుజురాబాద్లో ఇంటి నుంచి బయలుదేరుతున్న ఈటలకు.. ఆయన భార్య జమున బొట్టు పెట్టి, హారతి ఇచ్చారు. కమలాపురం మండలం బత్తివాని పల్లె నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు చేసిన అనంతరం ఈటల పాదయాత్రను ప్రారంభించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి జెండా ఊపారు. ఈటల వెంట బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ ఉన్నారు. పాదయాత్రంలో భాగంగా ఈ రోజు శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాముల పేట, అంబలలో పాదయాత్ర జరగనుంది. పాదయాత్రం అనంతరం ఈటల ఈ రోజు రాత్రి అంబాలలో బస చేస్తారు. మొత్తం 23 రోజుల పాటు 127 గ్రామాల మీదుగా 270 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది.
హుజురాబాద్లో ఈటల పాదయాత్ర ప్రారంభం..
- తెలంగాణం
- July 19, 2021
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- విద్యుత్శాఖ అలర్ట్