![ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్ బదిలీ](https://static.v6velugu.com/uploads/2024/02/ethurunagaram-itda-po-ankit-transferred_Pntjs9QdHe.jpg)
ఏటూరునాగారం, వెలుగు : ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయనను నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్గా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం రాత్రి ఆర్డర్స్ జారీ చేశారు. ఆయన స్థానంలో నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్న చిత్రా మిశ్రాను నియమించారు.