కేసీఆర్ సభకు బలవంతంగా భూములు లాక్కొవద్దు

కేసీఆర్ సభకు బలవంతంగా భూములు లాక్కొవద్దు

హనుమకొండ జిల్లాలో సీఎం కేసీఆర్ సభ కోసం తమ భూములు ఇచ్చేది లేదంటున్నారు దేవన్నపేట రైతులు. బలవంతంగా భూములు లాక్కోవద్దని ఆందోళనకు దిగారు రైతులు. తమకు తెలియకుండా హసన్ పర్తి, కాజిపేట తహశీల్దార్లు సర్వే చేశారని ఆగ్రహం మండిపడుతున్నారు. ఒక్క రోజు సభ కోసం వ్యవసాయ భూములు పాడు చేయొద్దంటున్నారు. అధికారులు, టీఆర్ఎస్ నేతలు తమ ఆందోళనను పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు.