కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మురళీ అనే రైతు గుండెపోటుతో చనిపోయాడు. అయితే మృతుడి కొడుకు అరవింద్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి చనిపోయాడని తెలుసుకున్న కుమారుడు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బెంగళూరు నుంచి బయలు దేరాడు. అయితే లాక్ డౌన్ కారణంగా రావడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఎలాగైనా తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలంటూ స్థానిక ఎమ్మెల్యేకు విజ్జ్ఞప్తి చేశాడు అరవింద్. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. విషయం పై స్పందించిన కేటీఆర్ చర్యలు చేపట్టారు. అరవింద్ రావడానికి బెంగళూరు నుంచి ప్రత్యేక వాహనాన్ని సమకూర్చాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెహికిల్ లో అరవింద్ బెంగళూరు నుంచి బయలు దేరాడు అరవింద్. మంత్రి కేటీఆర్ కు కృతజజ్ఞతలు తెలిపాడు.
మంత్రి కేటీఆర్ సాయంతో తండ్రి అంత్యక్రియలకు
- తెలంగాణం
- March 26, 2020
లేటెస్ట్
- సిర్పూర్ టీ సమీపంలో..పీడీఎస్ బియ్యం పట్టివేత
- జన్నారం మండలంలో నాటు సారా స్థావరాలపై దాడులు
- హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి
- Scam 2010: రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. సహారా స్కామ్ కథతో స్కామ్ 2010
- లక్సెట్టిపేటలో అంబలి పంపిణీ
- సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు : కలెక్టర్ బదావత్ సంతోష్
- రైతులపై సీఎంది కపట ప్రేమ
- సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం.. తడిసిన ధాన్యం
- భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల వాగు
- సిద్దిపేట జిల్లాలో లారీ ఢీకొని వడ్ల ట్రాక్టర్ బోల్తా
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం