కృష్టా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు NTR కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 20 ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటగా గడ్డివాముకు మంటలు అంటుకున్నాయి. ఆపై పక్కనే ఉన్న పూరిగురిసెకు మంటలు వ్యాపించాయి. ఆ మంటల ధాటికి గుడిసెలో ఉన్న గ్యాస్ సిలెండర్ పేలిపోయింది. ఒకదాని పక్కనే మరొక ఇండ్లు ఉండటంతో మంటలు తొందరగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని… ఆస్తినష్టం మాత్రం భారీగా జరిగిందని స్థానికులు తెలిపారు. ఊరికి దగ్గరలో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో మంటలు ఆర్పడానికి వీలు లేకుండా పోయిందని చెప్పారు. దాదాపు 30 కిలోమీటర్ల దూరం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని గ్రామస్తులు బాధపడ్డారు.
గడ్డివాము అంటుకుని 20 ఇండ్లు దగ్ధం
- ఆంధ్రప్రదేశ్
- May 4, 2019
లేటెస్ట్
- స్పెషల్ : ఈ ఇంటికి 150 ఏళ్లు
- కవర్ స్టోరీ : మా నెట్వర్క్ కెరీర్
- టూల్స్ గాడ్జెట్స్.. కార్ బెడ్
- తిప్పనపల్లిలో పెద్దమ్మతల్లి సరువుల జాతర
- భద్రాచలం దేవస్థానంలో అంజన్నకు అభిషేకం
- అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- ఆన్లైన్ లైంగిక దాడులను నిర్మూలిద్దాం
- పిచ్చికుక్క దాడిలో 15 మందికి గాయాలు
- నంబర్లు కేటాయిస్తలే.. పన్ను వసూల్ చేస్తలే!
- పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్
Most Read News
- ఏపీలో గెలుపెవరిది.. ఏ సర్వే ఏ పార్టీకి ఎన్ని సీట్లు..
- వామ్మో : హైదరాబాద్ లో కుప్పకూలిన నిర్మాణంలోని బిల్డింగ్
- Jaya Jayahe Telangana: తెలంగాణ రాష్ట్ర గీతం రికార్డింగ్ ముగిసింది.. పాడింది వీళ్ళే
- జూన్ 2 అపర ఏకాదశి.. పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు..
- జూన్ 4 నుంచి గూగుల్ పే పనిచేయదు..దీని వెనక అసలు కథేంటంటే..
- కరీంనగర్ లో భారీగా గంజాయి పట్టివేత..
- Ram Charan: ఫ్యాన్స్ ఇది మీకోసమే.. రంగస్థలం ఎఫెక్ట్ మళ్ళీ రిపీట్ కానుందా!
- ఆరా సర్వే 2024 : తెలంగాణలో బీజేపీకే ఆధిక్యం..బీఆర్ఎస్కు సున్నా
- కూల్ న్యూస్: మండే ఎండల నుండి రిలీఫ్.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..
- తెలంగాణ దశాబ్ది ఉత్సావాలకు నేను రాను: కేసీఆర్