నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 15 మూగ జీవాలు గాయపడ్డాయి. కుర్నపల్లి గ్రామానికి చెందిన అబ్బయ్య అనే రైతు పశువుల కొట్టంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. గాయపడిన పశువులకు ట్రీట్మెంట్ చేస్తున్నారు వెటర్నరీ సిబ్బంది. ప్రమాద స్థలాన్ని ఎడపల్లి తహశీల్దార్, అధికారులు పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ తో వ్యవసాయ పరికరాలు, టూవీలర్ కాలిపోయిందని రైతు చెప్తున్నాడు. ఘటనకు సంబంధించిన నివేదికలను జిల్లా కలెక్టర్ కు వివరిస్తామన్నారు తహశీల్దార్.
అగ్ని ప్రమాదంలో 15 పశువులకు తీవ్ర గాయాలు
- తెలంగాణం
- November 3, 2020
లేటెస్ట్
- రాయల్ఓక్లో జంబో ఆఫర్
- సీజన్కు సరిపడా పత్తి సీడ్స్ సిద్ధం చేయాలి: తుమ్మల
- రాజ్యాంగం మార్చేందుకు బీజేపీ కుట్ర.. మోదీ మరోసారి ప్రధాని కాలేరు: రాహుల్ గాంధీ
- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా.!
- బయటి నుంచే మద్దతిస్తా.. ఇండియా కూటమిపై మాటమార్చిన మమత
- మాక్కూడా మోదీలాంటి లీడర్ కావాలి : సాజిద్ తరార్
- ఒడిశా సర్కారును ప్రజలు మార్చేయబోతున్నారు : ఓం బిర్లా
- 6.7 శాతానికి తగ్గిన నిరుద్యోగం రేటు
- మేం గెలిస్తే పది కిలోల బియ్యం ఇస్తం.. పదేండ్లలో మోదీ చేసిందేమీ లేదు: ఖర్గే
- ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ఇవ్వాలి
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు