ఈఎస్ఐ ఆస్పత్రిలో మంటలు..

ఈఎస్ఐ ఆస్పత్రిలో  మంటలు..

ఉత్తరప్రదేశ్  నోయిడాలోని  ESI  ఆస్పత్రిలో  అగ్ని ప్రమాదం జరిగింది.  ఆస్పత్రిలోని  ఓ భవనం నుంచి  మంటలు ఎగిసిపడ్డాయి.  మంటలు రావడంతో రోగులు, వారి బంధువులు  భయంతో బయటికి పరుగులు తీశారు.  ఫైర్ సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని  సహాయచర్యలు చేపట్టారు.  ఆరు  పైరింజన్లతో మంటలు  అదుపు చేస్తున్నారు.  రోగులను సురక్షితంగా బయటికి  తీసుకువస్తున్నారు  అధికారులు.  మంటల నుంచి ఓ పసిపాపను కాపాడారు పైర్ సిబ్బంది.