ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ESI ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఓ భవనం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు రావడంతో రోగులు, వారి బంధువులు భయంతో బయటికి పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఆరు పైరింజన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. రోగులను సురక్షితంగా బయటికి తీసుకువస్తున్నారు అధికారులు. మంటల నుంచి ఓ పసిపాపను కాపాడారు పైర్ సిబ్బంది.
#UPDATE Fire broke out in ESIC hospital in Noida Sector-24, six fire tenders at the spot, people including patients evacuated https://t.co/COoFHkoJLf pic.twitter.com/aVdt4gCZ1n
— ANI UP (@ANINewsUP) January 9, 2020