రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఆరంఘర్ చౌరస్తాలో 315 పిల్లర్ వద్ద ఉన్న స్క్రాప్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. పక్కనున్న బిల్డింగ్లోని మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. షాట్ సర్కూట్ తోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. స్క్రాప్ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరగటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి.