చత్తీస్గఢ్లో ఏనుగుల మరణాలు కొనసాగుతున్నాయి. రాయ్గఢ్, ధంతరి జిల్లాల్లో మంగళవారం రెండు ఏనుగులు చనిపోయా యి. . దీంతో ఈ వారంలో మరణించిన ఏనుగుల సంఖ్య ఐదుకు చేరింది. రాయ్గఢ్జిల్లాలో కరెంట్ షాక్తో గజరాజు మృతిచెందగా, ధంతరి జిల్లాలో బురదలో కూరుకుని ఏనుగు పిల్ల చనిపోయింది. పొలంలో బోరు కోసం అక్రమంగా వేసిన కరెంటు వైరు తగలడం వల్ల ఏనుగు మరణించినట్టు రాయ్గఢ్ ఎస్పీ సంతోశ్సింగ్ చెప్పారు. ఈ ఘటనపై పొలం యజమానితోపాటు మరొకరిని విచారించామన్నారు. గాంగ్రెల్ రిజర్వాయర్ ఏరియాలోని ఉర్పుతిలో ఏనుగు పిల్లమృతదేహం దొరికింది. నీటి కోసం వచ్చి బురదలో చిక్కుకుని మరణించి ఉంటుందని ఫారెస్ట్ అధికారి చెప్పారు.
పాపం.. వారంలో ఐదు ఏనుగులు మృతి
- దేశం
- June 17, 2020
లేటెస్ట్
- కేసీఆర్కు జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టినం : షబ్బీర్ అలీ
- Love Guru OTT: విజయ్ ఆంటోనీ లవ్గురు ఓటీటీలోకి వచ్చేస్తోంది..తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఎవరూ రావొద్దు.. చిలుకూరు ఆలయంలో వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు
- కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన షర్మిల...
- కవితను విడిపించుకోవడానికి మోదీతో కేసీఆర్ బేరసారాలు : పొన్నం ప్రభాకర్
- కూకట్పల్లిలో రూ.54 లక్షల నగదు సీజ్
- MS Dhoni: ధోనీని గాయం వేధిస్తోంది.. ఎక్కువ సేపు నిలబడలేడు: ఫ్లెమింగ్
- Bhaje Vaayu Vegam Teaser: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో భజే వాయు వేగం టీజర్..బెస్ట్ విషెస్ చెప్పిన చిరు
- అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న గడ్డం వంశీకృష్ణ
- జనసేన మహిళా అభ్యర్థి ఆస్తుల విలువ అన్ని కోట్లా..
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- హైదరాబాద్ లో భారీ వర్షం..