రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ ప్రమాణం

రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ ప్రమాణం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. పార్లమెంట్ లోని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు చాంబర్ లో.. మన్మోహన్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం కమల్ నాథ్  తో పాటు పార్టీ సీనియర్ నేతలంతా హాజరయ్యారు. ఇటీవలే.. రాజస్థాన్ నుంచి మన్మోహన్ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు .