గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు పరార్

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు పరార్

కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు పరారయ్యారు. చర్లపల్లి జైలుకి  చెందిన  ఖైదీలు కరోనా బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ(గురువారం) తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఆస్పత్రి నుండి తప్పించుకున్నారు ఖైదీలు. గాంధీ ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్ లోని రెండవ అంతస్తులో బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి ..బెడ్ షీట్స్ ను ఒక దానికోకటి కట్టుకుని కిందకు దిగి పారిపోయారు ఖైదీలు.

see more news

త్వరలో తండ్రి కాబోతున్న కోహ్లీ

నా కొడుకుకు రియా విషం పెట్టి చంపింది.. సుశాంత్ తండ్రి సెల్ఫీ వీడియో

శానిటైజర్ ఇచ్చి టెంపరేచర్ చెక్ చేసే అందమైన ‘జఫిరా’

తెలంగాణలో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు