మల్కాజిగిరి బస్తీ వాసులకు ఫ్రీ మినరల్వాటర్

మల్కాజిగిరి బస్తీ వాసులకు  ఫ్రీ మినరల్వాటర్


మల్కాజిగిరి, వెలుగు : మల్కాజిగిరి నియోజకవర్గం వినాయక నగర్ డివిజన్​లోని బీఆర్ఎస్ సీనియర్​లీడర్​షేక్ ఫరీద్ బస్తీ వాసుల కోసం ఏర్పాటు చేసిన ఫ్రీ మినరల్​వాటర్​ప్రోగ్రామ్​ను అదివారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఉచిత మినరల్ వాటర్ ను  బస్తీ వాసులు వినియోగించుకోవాలని కోరారు. మల్కాజిగిరి ఇన్​చార్జి బద్దం పరశురాం రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు తులసి సురేశ్, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ గుప్తా పాల్గొన్నారు.