ఇచ్చిన బాకీ తీర్చమన్నందుకు ఓ వ్యక్తిని అతని స్నేహితులే కిడ్నాప్ చేసి చంపిన ఘటన ఓల్డ్ సిటీలో జరిగింది. చార్మినార్ కు చెందిన వ్యాపారవేత్త మధుసూదన్ రెడ్డి తన స్నేహితులకు రూ. 40 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత మధుసూదన్ రెడ్డి అప్పు తీర్చాలని స్నేహితుల మీద ఒత్తిడితెచ్చాడు. దాంతో వారంతా ఎలాగైనా మధుసూదన్ రెడ్డిన అంతమొందించాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగా.. ఈ నెల 19న మధుసూదన్ రెడ్డిని చార్మినార్ లో కిడ్నాప్ చేశారు. అనంతరం సంగారెడ్డికి తీసుకెళ్లి అక్కడ హత్యచేసి.. పొలంలో పాతిపెట్టారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నిజం బయటకొచ్చింది. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు చార్మినార్ పోలీసులు తెలిపారు.
బాకీ తీర్చమన్నందుకు వ్యక్తిని కిడ్నాప్ చేసి చంపిన స్నేహితులు
- హైదరాబాద్
- August 22, 2021
లేటెస్ట్
- 2024 హనుమత్ జయంతి: ఏప్రిల్ 23 హనుమాన్ జయంతి...ఆ రోజు ఏం చేయాలంటే..
- హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్.. కార్యకర్తలతో భారీ ర్యాలీ..
- IPL 2024 : హార్ధిక్ పాండ్యాకు రూ.12 లక్షల ఫైన్.. ఎందుకో తెలుసా..!
- Sunny Leone: తెలుగులో హారర్తో వస్తోన్న సన్నీ లియోన్..బోల్డ్ బ్యూటీకి భయపడతారా మరి!
- చిలుకూరుకు లక్ష మంది భక్తులు.. 20 కిలోమీటర్ల ట్రాఫిక్
- V6 DIGITAL 19.04.2024 AFTERNOON EDITION
- తిరుమల ఏడు కొండల్లో మంటలు.. తగలబడుతున్న ఎర్ర చందనం చెట్లు
- నేను హైటెన్షన్ వైర్ లాంటోడిని.. ముట్టుకుంటే షాక్ కొడ్తది : సీఎం రేవంత్ రెడ్డి
- viral video: అక్కా అది స్కూల్.. బ్యూటీపార్లర్ కాదు..
- Thalapathy Vijay: చెన్నైలో ఓటు వేసిన హీరో విజయ్..చేతికి గాయం అయ్యిందా!
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- UPSC 2023 కటాఫ్ మార్కులు విడుదల
- PAK vs NZ: నేటి నుంచే పాకిస్తాన్ vs న్యూజిలాండ్ టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే?
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం