16 మంది అటవీ శాఖ సిబ్బందిపై అట్రాసిటీ కేసు

16 మంది అటవీ శాఖ సిబ్బందిపై అట్రాసిటీ కేసు

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామంలో జరిగిన దాడి ఘటనలో FRO అనిత సహా మరో 15 మంది అటవీ శాఖ సిబ్బందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కులం పేరుతో దూషించారంటూ కొత్త సార్సాల గ్రామానికి  చెందిన నాయిని సరోజ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు అస్గాం పోలీసులు తెలిపారు.