జోష్ పెరిగిందా.. లెక్క తగ్గిందా ?

జోష్ పెరిగిందా.. లెక్క తగ్గిందా ?

హైదరాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టూర్ తో బీజేపీ క్యాడర్ లో ఫుల్ జోష్ వచ్చింది. రాష్ట్ర సర్కారుపై ఆయన విమర్శలు చేసిన ప్రతిసారి స్టేజ్ ముందు నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. విజిల్స్, కేకలతో కార్యకర్తలు హోరెత్తించారు. మోడీ స్పీచ్ అంతా బాగానే ఉన్నా.. ఒక విషయంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారట. ఇలా ఎందుకయ్యింది ? అని ఆలోచనలో పడ్డారట. అదేంటో చూసేద్దాం.

మరిన్ని వార్తలు..

ఫుల్ బాటిల్ షూటింగ్ స్టార్ట్

నేపాల్లో విమానం మిస్సింగ్