కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రముఖ గంగోత్రి ఆలయాన్ని ఆగస్టు 15 వరకు మూసివేయనున్నారు. దీనికి సంబంధించి గంగోత్రి ఆలయం సమితి అధ్యక్షుడు సురేష్ సెమ్వాల్ తెలిపారు. గంగోత్రి ధామ్కి వచ్చే భక్తులను 2 కిలోమీటర్ల అవతలే ఆపేస్తామన్నారు. ఉత్తరాఖండ్లోని ప్రముఖ యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ధామ్ అంటారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు చార్ధామ్ యాత్ర చేస్తుంటారు. యమునోత్రి నుంచి మొదలయ్యే ఈ యాత్ర గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా సాగి బద్రీనాథ్ ఆలయం సందర్శనతో ముగుస్తుంది. కరోనా తో కొంత కాలంపాటు నిలిచిపోయిన చార్ధామ్ యాత్రను ఇటీవల ప్రారంభించారు. అయితే ఈ యాత్రకు వెళ్లే భక్తులు ఐసీఎంఆర్ అనుమతి ఉన్న ల్యాబ్ నుంచి కరోనా పరీక్ష చేయించుకుని ఆ రిపోర్టుతో ఈ పాస్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఆగస్టు 15 వరకు గంగోత్రి ఆలయం మూసివేత
- దేశం
- July 29, 2020
లేటెస్ట్
- గుడ్న్యూస్: Xలో డీప్ఫేక్ వీడియోస్ కనిపెట్టే ఫీచర్
- బతికుండగానే పసికందును పాతిపెట్టిన్రు
- IPL 2024: ముంబై కోటకు బీటలు.. చరిత్ర సృష్టించిన కోల్కతా నైట్ రైడర్స్
- వ్యాపారులతో కలిసి 40 కోట్ల ఫ్రాడ్
- జగన్.. అద్దంలో మొహం చూసుకో... షర్మిల
- V6 DIGITAL 04.05.2024 EVENING EDITION
- విషాదం.. వీకెండ్ అని ఈతకు వెళ్లిన యువకుడు మృతి..
- నేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ
- ఎందుకు ఇలా..? : 30 రోజుల్లో.. 79 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్
- పిఠాపురానికి మెగా మేనల్లుడు..పవన్ కోసం మూడు రోజుల ప్రచారం..
Most Read News
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం