శాసనమండలి విప్ కాన్వాయ్ బోల్తా..ముగ్గురికి గాయాలు

శాసనమండలి విప్ కాన్వాయ్ బోల్తా..ముగ్గురికి గాయాలు

ఏపీ శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ లోని వాహనం బోల్తా పడింది. కడప ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఆళ్ళగడ్డ దగ్గర్లో వాహనం టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులు చంద్రయ్య,గంగాధరప్ప,బాలరాజుకు గాయలయ్యాయి. వారిని నంద్యాల ఆస్పత్రికి తరలించారు. ఇందులో చంద్రయ్య పరిస్థితి విషమంగా ఉంది.