జమ్ము కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కలిగించే అర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను రాజ్యసభ సభ్యుడు గులాం నబీ ఆజాద్ ఖండించారు. ఇది కశ్మీర్ ప్రజల హక్కులను కాలరాయడమే అన్నారు. ప్రజాస్వామ్యాన్ని మోడీ సర్కార్ ఖూనీ చేసిందని, దేశం తల నరికేసిందని మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ ను భారత్ లో ఉంచడానికి ఎంతో మంది పౌరులు, సైన్యం ప్రాణాలు అర్పించారన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంనేందుకు ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధమన్నారు. అయితే ఆజాద్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. ఓటు బ్యాంకు రాజకీయం కోసం బిల్లు ప్రవేశపెట్టలేదన్నారు షా. ఇన్నాళ్లు జమ్మూకశ్మీర్ ను మూడు కుటుంబాలు దోచుకున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశం తల నరికేశారు: ఆజాద్
- దేశం
- August 5, 2019
లేటెస్ట్
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
- Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
- వేసవిలో ఫ్యాన్ గాలి మంచిదేనా? బీరు చలవేనా?
- Malayalam Longest Title: మలయాళ ఇండస్ట్రీలోనే అతి పెద్ద మూవీ టైటిల్..కుదించి సు..సు అంటూ పిలుస్తున్న ఆడియన్స్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు