
Gold Price Today: గడచిన రెండు రోజులుగా తగ్గింపులతో ఊరటను కలిగించిన బంగారం ధరలు వారాంతంలో షాపింగ్ చేసేవారికి మళ్లీ షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్న అధిక ధరల కారణంగా మార్కెట్లో పసిడి రిటైల్ కొనుగోళ్లకు భారీగా డిమాండ్ పడిపోయింది. ఈ క్రమంలో షాపింగ్ చేసే వారు తప్పకుండా వారి నగరంలో నేటి తాజా ధరలను గమనించాల్సి ఉంటుంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.2వేల 500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 235, ముంబైలో రూ.9వేల 235, దిల్లీలో రూ.9వేల 250, కలకత్తాలో రూ.9వేల 235, బెంగళూరులో రూ.9వేల 235, కేరళలో రూ.9వేల 235, పూణేలో రూ.9వేల 235, అహ్మదాబాదులో రూ.9వేల 240, జైపూరులో రూ.9వేల 250, లక్నోలో రూ.9వేల 250, మంగళూరులో రూ.9వేల 235, నాశిక్ లో రూ.9వేల 238, అయోధ్యలో రూ.9వేల 250, బళ్లారిలో రూ.9వేల 235, నోయిడాలో రూ.9వేల 250, గురుగ్రాములో రూ.9వేల 250 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2వేల 700 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 075, ముంబైలో రూ.10వేల 075, దిల్లీలో రూ.10వేల 090, కలకత్తాలో రూ.10వేల 075, బెంగళూరులో రూ.10వేల 075, కేరళలో రూ.10వేల 075, పూణేలో రూ.10వేల 075, అహ్మదాబాదులో రూ.10వేల 080, జైపూరులో రూ.10వేల 090, లక్నోలో రూ.10వేల 090, మంగళూరులో రూ.10వేల 075, నాశిక్ రూ.10వేల 078, అయోధ్యలో రూ.10వేల 090, బళ్లారిలో రూ.10వేల 075, నోయిడాలో రూ.10వేల 090, గురుగ్రాములో రూ.10వేల 090గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.92వేల 350 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 750గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 20వేల వద్ద ఉంది.