
Gold Price Today: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసిందని, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఊపిరి పీల్చుకునేలా చేశాయి. ఇది ఇన్వెస్టర్లలో కూడా ఆందోళనలను తగ్గించటంతో బంగారం ధరలు తగ్గటం ప్రారంభించాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తగ్గిన ధరలను గమనించాకే షాపింగ్ చేయాలి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.2వేల 500 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 070, ముంబైలో రూ.9వేల 070, దిల్లీలో రూ.9వేల 085, కలకత్తాలో రూ.9వేల 070, బెంగళూరులో రూ.9వేల 070, కేరళలో రూ.9వేల 070, వడోదరలో రూ.9వేల 075, అహ్మదాబాదులో రూ.9వేల 075, జైపూరులో రూ.9వేల 085, లక్నోలో రూ.9వేల 085, మంగళూరులో రూ.9వేల 070, నాశిక్ లో రూ.9వేల 073, మైసూరులో రూ.9వేల 070, అయోధ్యలో రూ.9వేల 085, బళ్లారిలో రూ.9వేల 070, గురుగ్రాములో రూ.9వేల 085, నోయిడాలో రూ.9వేల 085 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.2వేల 700 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 895, ముంబైలో రూ.9వేల 895, దిల్లీలో రూ.9వేల 910, కలకత్తాలో రూ.9వేల 895, బెంగళూరులో రూ.9వేల 895, కేరళలో రూ.9వేల 895, వడోదరలో రూ.9వేల 900, అహ్మదాబాదులో రూ.9వేల 900, జైపూరులో రూ.9వేల 910, లక్నోలో రూ.9వేల 910, మంగళూరులో రూ.9వేల 895, నాశిక్ లో రూ.9వేల 898, మైసూరులో రూ.9వేల 895, అయోధ్యలో రూ.9వేల 910, బళ్లారిలో రూ.9వేల 895, గురుగ్రాములో రూ.9వేల 910, నోయిడాలో రూ.9వేల 910గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.90వేల 700 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.98వేల 950గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 18వేల వద్ద ఉంది.