Gold Rate: యుద్ధ భయాల్లోనూ తగ్గిన బంగారం.. నేడు హైదరాబాదులో తులం ఎంతంటే..?

Gold Rate: యుద్ధ భయాల్లోనూ తగ్గిన బంగారం.. నేడు హైదరాబాదులో తులం ఎంతంటే..?

Gold Price Today: గతవారం ప్రజలకు ఒక్కసారిగా షాక్ ఇచ్చిన గోల్డ్ రేట్లు ఏకంగా తులం లక్ష మార్కును దాటేసింది. ఆ తర్వాత కూడా అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరలు భారీగా పెరుగుదలను కొనసాగించాయి. అయితే కొత్తవారంలో అనూహ్యంగా రిటైల్ విక్రయ ధరలు తగ్గటం స్వల్ప ఊరటను అందించిందనే చెప్పుకోవాలి. అయితే షాపింగ్ చేసే ముందు ప్రజలు తప్పనిసరిగా తాజా గోల్ట్ విక్రయ ధరలను గమనించటం ముఖ్యం.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.1500 స్వల్ప తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 305, ముంబైలో రూ.9వేల 305, దిల్లీలో రూ.9వేల 320, కలకత్తాలో రూ.9వేల 305, బెంగళూరులో రూ.9వేల 305, కేరళలో రూ.9వేల 305, పూణేలో రూ.9వేల 305, వడోదరలో రూ.9వేల 310, జైపూరులో రూ.9వేల 320, లక్నోలో రూ.9వేల 320, మంగళూరులో రూ.9వేల 305, నాశిక్ లో రూ.9వేల 308, అయోధ్యలో రూ.9వేల 320, బళ్లారిలో రూ.9వేల 305, నోయిడాలో రూ.9వేల 320, గురుగ్రాములో రూ.9వేల 320గా కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1700 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 151, ముంబైలో రూ.10వేల 151, దిల్లీలో రూ.10వేల 166, కలకత్తాలో రూ.10వేల 151, బెంగళూరులో రూ.10వేల 151, కేరళలో రూ.10వేల 151, పూణేలో రూ.10వేల 151, వడోదరలో రూ.10వేల 156, జైపూరులో రూ.10వేల 166, లక్నోలో రూ.10వేల 166, మంగళూరులో రూ.10వేల 151, నాశిక్ లో రూ.10వేల 154, అయోధ్యలో రూ.10వేల 166, బళ్లారిలో రూ.10వేల 151, నోయిడాలో రూ.10వేల 166, గురుగ్రాములో రూ.10వేల 166గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.93వేల 050 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 1వెయ్యి 510గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 19వేల 900 వద్ద ఉంది.