న్యూఢిల్లీ: కరోనా వల్ల ఒడిదొడుకులకు గురైన దేశ ఎకానమీని తిరిగి గాడిన పెట్టాల్సి ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఇందుకు కఠినమైన విధానాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఆరో నీతి అయోగ్ మీటింగ్లో పాల్గొన్న మోడీ.. ప్రైవేట్ రంగం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ సెక్టార్ ఇంకా ఎదగాలని.. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలన్నారు. కరోనా టైమ్లో సెంటర్తో స్టేట్స్ కలసి పని చేశాయని, అందుకే దేశానికి మంచి పేరు వచ్చిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ మిషన్లో భాగంగా ప్రైవేట్ రంగానికి మరింత తోడ్పాటును అందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
ప్రైవేట్ రంగానికి అండగా నిలుద్దాం.. రాష్ట్రాలకు ప్రధాని పిలుపు
- దేశం
- February 20, 2021
లేటెస్ట్
- ఇన్స్టాల్మెంట్లో బైక్ తీసుకొని రాజాసింగ్ నంబర్ ఇచ్చిండు
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఓబీసీలకు అన్యాయం : నడ్డా
- V6 DIGITAL 06.05.2024 EVENING EDITION
- మే 7న ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
- IPL 2024: రోహిత్కు వెన్నునొప్పి.. సన్రైజర్స్తో పోరుకు అనుమానమే!
- ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగిన్రు : రేణుకా చౌదరి
- శ్రీశైలం శిఖరేశ్వరం చెక్ పోస్టు దగ్గర ఎలుగుబంటి కలకలం
- నరసరావుపేటలో ఉద్రిక్తత.. ఉద్యోగులను ఎమ్మెల్యే గోపిరెడ్డి బెదిరిస్తున్నాడని ఆరోపణ
- This Week OTT Movies: మూవీ లవర్స్ గెట్ రెడీ.. OTTలో ఈవారం ఏకంగా 16 సినిమాలు
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- మహిళా ఎంపీపై లైంగిక దాడి... ఎక్కడంటే..