హాజీపూర్ బాధిత కుటుంబాలు ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలవనున్నాయి. తమ పిల్లలపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలని కోరనున్నారు. హాజీపూర్ కు బ్రిడ్జి నిర్మించాలని, తమకు న్యాయం చేయాలని విన్నవించనున్నారు. ఘటనలు వెలుగులోకి వచ్చి ఆర్నెళ్లయినా.. నిందితుడికి శిక్ష పడకపోవటంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిశ ఎన్ కౌంటర్ తర్వాత తమ నిరసనలు తీవ్రం చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు. ఇవాళ గవర్నర్ ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరనున్నారు.
గవర్నర్ ను కలవనున్న హాజీపూర్ బాధిత కుటుంబాలు
- తెలంగాణం
- December 16, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ట్రైన్ AC కోచ్లో కుక్కకు స్పెషల్ బెర్త్..దానికి సెల్యూట్ కొడుతున్న జనం..ఎందుకంటే..
- KKR vs SRH: సన్రైజర్స్ ఘోర పరాజయం.. ఫైనల్లో అడుగుపెట్టిన కోల్కతా
- ప్రధానిపై ప్రజలకు కోపం లేదు..బీజేపీకి 300 సీట్లు: ప్రశాంత్ కిషోర్
- IPL 2025: ఆ విషయం ధోనీనే చెప్తారు.. మేం జోక్యం చేసుకోము: CSK CEO
- చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన
- Vedika Yakshini: హలో మగాళ్లు జాగ్రత్త! మీ కోసం యక్షిణి వస్తోంది..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- త్వరలో రాబోతున్న బడ్జెట్ iPhone SE 4 ధర, స్పెసిఫికేషన్లు లీక్
- అంతరిక్షంలో తెలుగు తేజం.. రెండో భారతీయుడిగా రికార్డు
- సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు అరెస్ట్
- KKR vs SRH: ఆదుకున్న త్రిపాఠి, కమిన్స్.. కోల్కతా ఎదుట పోరాడే లక్ష్యం
Most Read News
- హైదరాబాద్లో ఒకేసారి ఆరు చోట్ల ACB రైడ్స్
- SRH vs KKR: కోల్కతాతో క్వాలిఫయర్ 1.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పులు
- రిటైర్డ్ అవుతున్న జడ్జ్ వివాదాస్పద కామెంట్స్
- Vastu Tips : వంట గది పెద్దగా ఉండకూడదా.. మెట్ల కింద ఖాళీ మంచిదేనా..!
- Naga Chaitanya: అత్యంత ఖరీదైన కారు కొన్న నాగ చైతన్య.. స్పెషాలిటీస్ ఇవే?
- సన్న వడ్లకు రూ.500 బోనస్
- కెమికల్స్తో పండించిన మామిడిపండ్లు తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా.. వాటిని ఎలా గుర్తించాలి....
- అదృష్టం అంటే ఇదే : కందిపప్పు కోసం వెళితే.. రూ.4 కోట్ల లాటరీ తగిలింది
- ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలకు స్వాగతం చెప్పినట్టే...
- Jani Master: చేతకానోడు చెడగొట్టడానికే చూస్తాడు.. బెంగళూరు రేవ్ పార్టీపై జానీ సీరియస్ కామెంట్స్