యాదాద్రి భువనగిరి: జిల్లాలోని బొమ్మలరామారం మండలం హాజీపూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రావణి హత్య కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ రెడ్డి ఇంటికి గ్రామస్థులు నిప్పు పెట్టారు. ఒక హత్య కేసు దర్యాప్తు చేస్తుంటే.. మరో మృతదేహం అస్థికలు కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులకు సంబంధించి నిందితుడిగా భావిస్తున్న శ్రీనివాస్రెడ్డి నివాసంపై ఇవాళ ఉదయం గ్రామస్థులు దాడి చేశారు. ఇంటికి నిప్పంటించారు. ఇంట్లోని సామానంతా తెచ్చి మంటల్లో పడవేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. గ్రామస్తులు శాంతించ లేదు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు బాలికల మరణానికి కారణంగా భావిస్తున్న శ్రీనివాస్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
శ్రీనివాస్ రెడ్డి ఇంటిని తగలబెట్టిన గ్రామస్థులు
- తెలంగాణం
- April 30, 2019
లేటెస్ట్
- చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ...
- T20 World Cup 2024: పసలేని జట్టుతో ప్రాక్టీస్.. బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా
- ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం
- స్వాతి మాలివాల్ కేసు.. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం
- పంజాగుట్టలో కేఏపాల్పై చీటింగ్ కేసు నమోదు
- టీఎస్ పీజీఈసెట్ పరీక్ష వాయిదా
- బీభత్సం సృష్టించిన కారు.. డైరెక్ట్గా ఫ్రూట్ షాపులోకి
- ఎగ్జామ్ ఫీజులో 10శాతం డిస్కౌంట్ ఇస్తామని మోసం.. యువకుడు అరెస్ట్
- MI vs LSG: టాస్ గెలిచిన ముంబై.. ఆఖరి విజయం ఎవరిదో..!
- తిరుమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు..
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే