రేపట్నుంచే టీచర్లకు ఒంటిపూట బడులు

రేపట్నుంచే టీచర్లకు ఒంటిపూట బడులు

హైదరాబాద్: రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో ఒక్కపూటే తరగతులు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యార్థులు లేని కారణంగా టీచర్లు హాఫ్ డే స్కూల్ కు కచ్చితంగా హాజరు కావలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.