సూర్యాపేట జిల్లాలో బీభత్సం సృష్టించిన దొంగలు

సూర్యాపేట జిల్లాలో బీభత్సం సృష్టించిన దొంగలు

సూర్యాపేట జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు.  గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలోని లక్ష్మి శ్రీనివాస జూలరీస్ షాప్ లో భారీ నగదు, బంగారం, వెండి చోరీ చేశారు. గుర్తుతెలియ వ్యక్తులు లక్షా వేల నగదు,  5 తులాల బంగారం,  5 కేజీల వెండి చోరీ చేశారు.  ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా...  క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు.  సీసీ కెమెరాల ఆధారంగా నిందుతులను పట్టుకునేందుకు ప్రయత్ని్స్తున్నారు.