ఢిల్లీలోని ఏపీ భవన్లో ఉద్రిక్తత నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఏపీ భవన్ లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధర్నాకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని భద్రతా సిబ్బంది ఏర్పాట్లను అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ధర్నా చేయడం కుదరదిని తెలిపారు. అధికారులతో ఏపీ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చివరకి అంబెద్కర్ విగ్రహం ఎదుట ధర్నాకి దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ భవన్ లో ఉద్రిక్తత...
- దేశం
- February 2, 2024
లేటెస్ట్
- GT vs RCB: జాక్స్ మెరుపు సెంచరీ.. గుజరాత్ను చిత్తుగా ఓడించిన బెంగళూరు
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..
- Dear Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన జీవీ డియర్..స్ట్రీమింగ్ వివరాలివే
- భోజ్పురి నటి ఆత్మహత్య.. వాట్సాప్ స్టేటస్లో సూసైడ్ నోట్
- ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలి: మంత్రి సీతక్క
- పోస్టాఫీసు కొత్త సర్వీస్..క్యాష్ కూడా డోర్ డెలివరీ చేస్తుందట
- Bellamkonda Sreenivas: బిగ్గెస్ట్ బడ్జెట్తో వస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్..వరుస లైనప్ మూవీస్ చూస్తే షాకే!
- Health Alert: తెల్లగా కనిపించేదంతా పన్నీర్ కాదు.. ఫేక్ పన్నీర్ గుర్తించటం ఎలా..
- GT vs RCB: సాయి సుదర్శన్ ఒంటరి పోరాటం.. బెంగళూరు ముందు భారీ లక్ష్యం
- కల్వకుంట్ల పేరు తీసేసి అబద్దాల ప్రొపెసర్ అని పెట్టుకో కేసీఆర్ : జగ్గారెడ్డి
Most Read News
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు