హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ లోని లోపాలు, తప్పుల కారణంగా పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వీటిపై సీబీఐ దర్యాప్తు చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ)కి ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ అవకతవకలు జరిగాయని, అందుకే రెవెన్యూ మంత్రిగా సీఎం కేసీఆర్, సీసీఎల్ఏగా సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జడ్సన్ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్.. ధరణిపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ సోమేశ్ కుమార్ కు బుధవారం నోటీసులు జారీ చేసింది.
ధరణి లోపాల వల్ల కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు
- తెలంగాణం
- October 21, 2021
లేటెస్ట్
- Ayush Sharma: నన్ను కుక్కతో పోల్చారు.. ఎమోషనల్ అయిన బాలీవుడ్ నటుడు ఆయుష్
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఇలా కూడా జరుగుతుందా..? వరుడిపై యువతి యాసిడ్ దాడి
- నామినేషన్లకు ఇవాళే లాస్ట్ డేట్
- కాకా కర్మాగారాలు తీసుకొస్తే.. బీఆర్ఎస్ నేతలు అందులో ఉద్యోగాలు అమ్ముకున్నారు : మక్కన్ సింగ్
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- మోదీ పదేండ్ల మోసం.. వందేండ్ల విధ్వంసం..గాంధీభవన్ దగ్గర ఫ్లెక్సీలు
- ఏప్రిల్ 25 నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీ : జితేష్వి పాటిల్
- డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నెల రోజుల జైలు శిక్ష
- వడ్ల కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలి : డీఎస్ చౌహాన్
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్