హైదరాబాద్ : శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో హైదరాబాద్ కు చెందిన వ్యక్తి చనిపోయాడు. అమీర్ పేట నాగార్జుననగర్ కు చెందిన వేమూరి తులసీరామ్ అతని ఐదుగురు స్నేహితులు కలిసి శ్రీలంక టూర్ వెళ్లారు. అక్కడి హోటల్ లో ఉన్న సమయంలో పేలుడు జరగడంతో తులసిరామ్ అక్కడిక్కడే చనిపోయారు. మరో ఫ్రెండ్ శ్రీనివాస్ బాబుకి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల దాడిలో మృతుల సంఖ్య 321కి పెరిగింది. మొత్తం 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీలంక బాంబు పేలుళ్లలో హైదరాబాద్ వాసి మృతి
- హైదరాబాద్
- April 24, 2019
లేటెస్ట్
- దేవాలయాల్లో లైబ్రరీలను పెట్టండి: ఇస్రో చైర్మన్
- ఐపీఓ నుంచి ఓయో ఔట్
- ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలి.. పౌర హక్కుల సంఘం డిమాండ్
- శంకర్పల్లిలో చందన బ్రదర్స్ షాపింగ్ మాల్
- స్పెషల్ సెషన్లో మార్కెట్ అప్
- డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ
- ఇంకో 6 నెలల్లో వీ 5జీ సర్వీస్లు
- MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు
- దేశంలో మోదీ వేవ్.. కరీంనగర్లో కాంగ్రెస్ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ : వినోద్ కుమార్
- మహబూబాబాద్ జిల్లాలో ఖనిజ సంపద మాయం!
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు